ఈ శ్లోకంలోని కవి భావన ఏమైయుంటుంది?
శ్లోకము:-
కేశవం పతితం దృష్ట్వా
భీమం చైవ గతాయుషం
రుదంతి కౌరవాః సర్వే
పాండవాః హర్ష మాయుః.
ఈ శ్లోకం చదివేరు కదా ఏమైనా ఔచిత్య యుక్తంగా వుందా యీ శ్లోకం?
కేశవుడు పతితమైపోవడం చూచిన భీముడు గతాయుషు డయేడట. కౌరవులు ఏడుస్తున్నారట. పాండవులు సంతోషించారట.
ఈ శ్లోకంలో అనౌచిత్యం లేదనుకుంటే కామెంట్ పంపడం ద్వారా మీ వ్యాఖ్య పాఠకులమనో ఫలకాలపై ముద్రితమయేలాగ చేయ వలసినదిగా నా కోరిక.
జైహింద్.
Print this post
యోజనానాం సహస్రే ... నుండి ... స్వభావో నోపదేశేవా - వరకు. మేలిమిబంగారం మన
సంస్కృతి.(552 - 724వ శ్లోకము)
-
552. శ్లో. యోజనానాం సహస్రే ద్వై ద్వైశతే ద్వై చ యోజనే
ఏకేన నిమిషార్థేన క్రమమాణ నమోస్తుతే. (సాయణా చార్యులు)
ఆ.వె. అర్థ నిమిషమందు నల రెండు వేలును
రెండు వంద...
1 రోజు క్రితం
వ్రాసినది
Labels:












0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.