కశ్యపునికి అదితి యందు కలిగిన తుషితులు అనబడు దేవతలు.
వీరి పేర్లు.
01. ఇంద్రుడు
02. ధాత.
03. ఫర్జన్యుడు.
04. త్వష్ట.
05. పూష.
06. అర్యముడు.
07. భగుడు.
08. వివస్వంతుడు.
09. విష్ణువు.
10. అంశుమంతుడు.
11. వరుణుడు.
12. మిత్రుడు.
మరికొన్నింటిని మరొక పర్యాయం మీ ముందుంచగలను.
జైహింద్.
Print this post
యోజనానాం సహస్రే ... నుండి ... స్వభావో నోపదేశేవా - వరకు. మేలిమిబంగారం మన
సంస్కృతి.(552 - 724వ శ్లోకము)
-
552. శ్లో. యోజనానాం సహస్రే ద్వై ద్వైశతే ద్వై చ యోజనే
ఏకేన నిమిషార్థేన క్రమమాణ నమోస్తుతే. (సాయణా చార్యులు)
ఆ.వె. అర్థ నిమిషమందు నల రెండు వేలును
రెండు వంద...
1 రోజు క్రితం
వ్రాసినది












0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.