జైశ్రీరామ్.
మ. తనువుంగల్గిన బ్రహ్మతత్త్వవిదుఁడై తాదాత్మ్యమున్ పొందుచున్,
ప్రణవోద్దీపితనాత్మతత్త్వమున జీవచ్ఛక్తినే చేర్చుచున్,
మనమందైక్యముబ్రహ్మతోడ నగుచున్, మాన్యుండొకండిద్ధరన్
తనకే తాను నమస్కరించు కొని మోదంబందు నత్యంతమున్
జైహింద్.
Print this post
జైశ్రీరామ్.
మ. తనువుంగల్గిన బ్రహ్మతత్త్వవిదుఁడై తాదాత్మ్యమున్ పొందుచున్,
ప్రణవోద్దీపితనాత్మతత్త్వమున జీవచ్ఛక్తినే చేర్చుచున్,
మనమందైక్యముబ్రహ్మతోడ నగుచున్, మాన్యుండొకండిద్ధరన్
తనకే తాను నమస్కరించు కొని మోదంబందు నత్యంతమున్
జైహింద్.
Print this post
Labels:
సమస్యా పూరణం
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.