గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, ఆగస్టు 2025, శుక్రవారం

శంకరాభరణంలో ఉత్పలమాల ఇచ్చిన సమస్య కు కంద పద్యంలో నా పూరణము.

జైశ్రీరామ్.

ఓం శ్రీమాత్రే నమః.


శంకరాభరణం బ్లాగులో ఇచ్చిన ఉత్పలమాల సమస్య

*లక్ష్యము నొప్ప రొక్కరును రాజిత చిద్వర కాశికాపురిన్*


దీనికి కందపద్యములో నా పూరణ

కం.  తరగని కోరికలే కో

రుర!    *లక్ష్యము నొప్ప రొక్కరును రాజిత చి 

ద్వర కాశికాపురిన్* గా

వర వారిని లక్ష్యముగని వరలునటులుగాన్.


అమ్మ దయతో,

చింతా రామకృష్ణారావు.

జైహింద్.


Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.