tag:blogger.com,1999:blog-1376362995658113528.post6092711128088826812..comments2024-03-23T08:42:44.210+05:30Comments on ఆంధ్రామృతం: 08-4-2016న నిజాంపేట రామాలయంలో జరిగిన అష్టావధానము. . . అవధాని. శ్రీ ముద్దు రాజయ్య.చింతా రామ కృష్ణా రావు.http://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-1376362995658113528.post-66031471767863590632016-04-20T03:10:52.483+05:302016-04-20T03:10:52.483+05:30నమస్కారములు
గురుతుల్యులు అవధాని శ్రీ ముద్దు రాజయ్...నమస్కారములు <br />గురుతుల్యులు అవధాని శ్రీ ముద్దు రాజయ్యగారి అవధానము నందలి " పండితోత్తములు శ్రీ చింతా రామకృష్ణా రావుగారి సమస్య "హర్మ్యము నందు సంచరిలె హాయిగ పార్వతి విష్ణు మూర్తితో " చాలా మనోహరముగా పూరించి నారు. ఇక దత్తపది వర్ణన, నిషిధాక్షరీ మున్నగునవి మరింత అందముగా అలరించు చున్నవి.ఇందు పాల్గొన్న అవధాన స్రష్ట లందరికీ పేరు పేరునా అభినందనలు. మాకందించిన శ్రీ చింతా సోదరులకు కృతజ్ఞతలు <br /><br />క్షమించాలి 4 రోజులుగా జ్వరం గా ఉన్నందున కంప్యూటర్ ముదుకి రాలేకపోయాను. ఈ రోజు కొంచం నయం రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.com