జైశ్రీరామ్.
ఆర్యులారా! థ..ధ లకు, ద..ధ లకు ల.డలకు, ల ళ లకు ప్రాసమైత్రియున్నందున వాడబడుచున్ననూ, కొందరు ఒక్క పాదములోనే మైత్రి ఉన్న వర్ణము వాడవలెనని కొందరనుట విని యుంటిని.
భారతములో ద్రోణ పర్వములో ప్రయోగము చూచినచో ఆ సందేహము నివృత్తి యగును.
ఈ విధముగా మను చరిత్రలో కూడా ప్రయోగములున్నవి.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.